కాకుమాను మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

54பார்த்தது
కాకుమాను మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
కాకుమాను మండల వల్లూరు, ఎల్జిపాలెం గ్రామాలలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా డి ఆర్ సి ఏడిఏ సునీత వరి పొలాలను సందర్శించి రైతుల తో మాట్లాడారు. వరి పైరుకు ఫార్ములేషన్ ఫోర్ వాడినట్లయితే సూక్ష్మ పోషకాలు మొక్కలకు బాగా అంది పిలకలు ఎక్కువగా వస్తాయన్నారు. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. పొన్నూరు ఏడిఏ రామకోటేశ్వరి , ఏవో కిరణ్మయి రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி