పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

69பார்த்தது
పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
కారంపూడి మండలంలోని పేటసన్నిగండ్ల, కారంపూడి, ఒప్పిచర్ల గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న జాతీయ ఉపాధి హామీ పథకం సిసి రోడ్లను 30లక్షలు రూపాయలు నిధులతో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం భూమి పూజలు చేపట్టారు. అనంతరం కారంపూడి పట్టణంలోని బాల యోగి గురుకుల పాఠశాలలో 2కోట్లు తో నూతనంగా నిర్మించిన భవనం ను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி