పేదల భూములు అక్రమదారులపై చర్యలు తీసుకోవాలి

56பார்த்தது
పేదల భూములు అక్రమదారులపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట సాయిబాబా గుడి వెనుక మెడికల్ కాంప్లెక్స్ యజమానులు ఆక్రమించిన దళితుల భూములను పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. 2008లో ప్రభుత్వం 26మంది పేద, దళితుల భూములకు పట్టాలు కేటాయించారు. మెడికల్ కాంప్లెక్స్ యజమానులు పట్టణ మున్సిపాలిటీ సర్వేలతో కుమ్మక్కై పేదల భూములను ఆక్రమించి అనుభవించాలని ప్రయత్నిస్తున్నారు. పేదల భూములు తిరిగి వారికి అప్పజెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు.

தொடர்புடைய செய்தி