రేపు గుంటూరులో పర్యటించనున్న కేంద్రమంత్రి పెమ్మసాని

65பார்த்தது
రేపు గుంటూరులో పర్యటించనున్న కేంద్రమంత్రి పెమ్మసాని
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం, శనివారం గుంటూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై జీజీహెచ్ లో సమీక్ష చేపడతారు. అనంతరం శనివారం లాంలోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో అధికారులతో సమావేశమవుతారు. కాగా కేంద్ర మంత్రి పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி