చికిత్స పొందుతూ యువకుడు మృతి

80பார்த்தது
చికిత్స పొందుతూ యువకుడు మృతి
బెదిరింపులకు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు ప్రకారం తాళ్లాయపాలెంకు చెందిన శ్రీనివాసరావు (22) గుంటూరు అరండల్ పేటలో కంప్యూటర్ నేర్చుకుంటూ గదిలో నివాసం ఉంటున్నాడు. అతను ఓ యువతి మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు. యువతి బంధువులు శ్రీనివాసరావును బెదిరించడంతో యువకుడు ఈనెల 24న పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி