క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తాం: కలెక్టర్

54பார்த்தது
క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తాం: కలెక్టర్
న్యూజిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ స్కేట్ ఓషేరియా ఆర్తిస్టిక్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తన ఛాంబర్లో ఆమెను అభినందించారు. మహావతార్ బాబాజి తాడేకం ఫౌండేషన్ ద్వారా రూ. 50వేల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జిల్లాలోని క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி