మద్యం నియంత్రించకపోతే మహిళలకు రక్షణ ఉండదు: ఐద్వా

63பார்த்தது
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) బుధవారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందీ. ఇందులో భాగంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్. అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ చేయాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డీఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం నియంత్రణ చేయకుండా దుకాణాలు పెంచుకుంటూ పోతే మహిళల రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி