ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తా: భాగ్యలక్ష్మి

79பார்த்தது
ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తా: భాగ్యలక్ష్మి
దేవాదాయ శాఖకు చెందిన ఉప కమిషనర్ కార్యాలయ పర్యవేక్షణ అధికారిగా ఎం. భాగ్యలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె పల్నాడు జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా, జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయం పర్యవేక్షణాధికారిగా పనిచేశారు. ఇటీవల జరిగిన బదిలీలో గుంటూరు జోన్ ఉప కమిషనర్ కార్యాలయానికి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி