విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్: సీపీఎం

85பார்த்தது
విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శంకర్ విలాస్ సెంటర్ లో మంగళవారం సీపీఎం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ పండగల సమయంలో ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపడం సమంజసం కాదని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி