మున్సిపల్ అధికారులతో కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష

73பார்த்தது
మున్సిపల్ అధికారులతో కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష
గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శుక్రవారం నగర పాలక సంస్థ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మంచి వీటి సరఫరా, రహదారులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி