సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి: ఎస్పీ

64பார்த்தது
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి: ఎస్పీ
గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడవర్రులో గురువారం రాత్రి జరిగిన వారధి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. సైబర్ నేరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారధి అనే కార్యక్రమం ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేందుకు ఒక చక్కటి కార్యక్రమం అని అన్నారు.

தொடர்புடைய செய்தி