స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ

85பார்த்தது
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణం సాయిబాబా గుడి దేవస్థానంలో బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி