అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదు

71பார்த்தது
అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదు
రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అర్హుల పెన్షన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతుందని వేమురు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ సమన్వయకర్త అశోక్ బాబు మంగళవారం రాత్రి పత్రిక ప్రకటన ద్వారా ఆరోపించారు. అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదని, దీనిపై పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అశోక్ బాబు తెలిపారు.

தொடர்புடைய செய்தி