రేపు పెదకూరపాడులో 'ప్రజా దర్బార్: ఎమ్మెల్యే

68பார்த்தது
రేపు పెదకూరపాడులో 'ప్రజా దర్బార్: ఎమ్మెల్యే
పెదకూరపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 14న(సోమవారం) ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించింది. మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలని కోరింది.

தொடர்புடைய செய்தி