గుంటూరు: మద్యం దుకాణాలు వద్దంటూ మహిళల నిరసన

66பார்த்தது
గుంటూరు: మద్యం దుకాణాలు వద్దంటూ మహిళల నిరసన
పాత గుంటూరు మణి హోటల్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మద్యం షాపుల వద్ద మహిళలు ధర్నా చేపట్టారు. గుడి, బడి, నివాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దని నినాదాలు చేశారు. తమ ఆవేదన పట్టించుకోకుండా మద్యం షాపులు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేసేందుకు సైతం వెనకాడమని మహిళలు హెచ్చరించారు. మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తాము అత్యవసర పనులు కోసం ఏ విధంగా బయట తిరగాలని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி