గుంటూరు: మంత్రి పయ్యావుల కేశవ్ తో ఎమ్మెల్యే మాధవి భేటీ

61பார்த்தது
గుంటూరు: మంత్రి పయ్యావుల కేశవ్ తో ఎమ్మెల్యే మాధవి భేటీ
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కోసం నిధులు కేటాయించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ను ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రితో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు.

தொடர்புடைய செய்தி