మా దేవాలయాలు మాకివ్వండి: అనిల్

81பார்த்தது
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పరిషత్ నాయకులు అనీల్ సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. దేవాలయాలను అన్యమతస్థులకు ఇవ్వడం కారణంగా అపవిత్రం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలకు చేతకాకపోతే దేవాలయాలను విశ్వహిందూ పరిషత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி