విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు చెకుముకి పోటీలు

53பார்த்தது
గుంటూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం చెకుముకి సైన్సు టాలెంట్ టెస్ట్ జరిగింది. బ్రాడీపేట యూటీఎఫ్. కార్యాలయంలో నగర స్థాయిలో ఈ పోటీలు నిర్వహించారు. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులతో మొత్తం 70టీంలు హాజరయ్యాయి. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி