ఆలయ రాతి ముఖమండపానికి విరాళం అందజేత

58பார்த்தது
ఆలయ రాతి ముఖమండపానికి విరాళం అందజేత
అద్దంకి మండలం సింగరకొండ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాతి ముఖ మండపం నిర్మాణానికి బుధవారం మద్దిపాడు మండలం కొలచనకోట గ్రామానికి చెందిన ప్రసాద్ 2, 25, 116 రూపాయలు ఆలయ ఈవో సుభద్ర కు విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని సుభద్ర కొనియాడారు. విరాళం అందించిన ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி