వరంగల్ లో సింధు మిస్సింగ్

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆదృశ్యమైనట్లు సీఐ మల్లయ్య గురువారం తెలిపారు. క్రిస్టియన్ కాలనీకి చెందిన పోలెపాక సుమిత ప్రభాకర్ దంపతుల కుమార్తె సింధు ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి కూరగాయలు తెస్తానని చెప్పి ఇంట్లో నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி