మావోయిస్టుల ఆచూకీ తెలపండి.. బహుమతి పొందండి

55பார்த்தது
మావోయిస్టులు సమాచారం ఇచ్చి నగదు బహుమతి పొందాలని వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం వాజేడు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టుల ఫొటోలతో కూడిన వాల్ పోస్టర్లను అతికించారు. ఎస్సై మాట్లాడుతూ. విప్లవం పేరుతో సంఘ విద్రోహ శక్తులుగా, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి అడ్డంకిగా మారి అమాయక గిరిజనుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని అన్నారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

தொடர்புடைய செய்தி