8 మందికి రూ. 5, 900 జరిమాన

82பார்த்தது
8 మందికి రూ. 5, 900 జరిమాన
వరంగల్ నగర పరిధిలో లైసెన్స్ లేకుండా మద్యం తాగి వాహనం నడిపిన వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి గురువారం జరిమాన విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ శ్రీధర్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వాహనదారులకు రూ. 2000, మద్యం తాగి వాహనం నడిపిన 8 మందికి రూ. 5, 900 జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி