పిడుగు పడి పది ఆవులు మృతి

2915பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి, పిడుగు పడి పది ఆవులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఆవులన్నీ ఒకే దగ్గర చేరగా పిడుగు పడి మృతి చెందినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி