లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు

75பார்த்தது
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజి మొత్తం గేట్లను గురువారం ఎత్తివేస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాగా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. బ్యారేజీ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, పశువులు, గేదెలు, మేకలు నీటి కోసం గోదావరిలోకి వెళ్ళవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దన్నారు.

தொடர்புடைய செய்தி