జారిపడి రైల్వే ఉద్యోగి మృతి

1928பார்த்தது
జారిపడి రైల్వే ఉద్యోగి మృతి
ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వే స్టే షన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన దండుబోయిన తరుణ్ కృష్ణ కాజీపేట రైల్వేలో జూనియర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా ఇంటికన్నె-నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி