మిత్రుని కుటుంబానికి భరోసాగా నిలిచిన స్నేహితులు

78பார்த்தது
మిత్రుని కుటుంబానికి భరోసాగా నిలిచిన స్నేహితులు
బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన గంజి మురళి ఇటీవల గుండెపోటుతో మరణించారు. మురళికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళిది పేద కుటుంబం కావడంతో అతనితో చదువుకున్న పదోతరగతి మిత్రులు ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేసి
మొత్తం 80 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో పాండాల శేఖర్ గౌడ్, చీర సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி