ట్రాఫిక్ నియమాలపై అవగాహన: ఎస్సై యుగేందర్

83பார்த்தது
ట్రాఫిక్ నియమాలపై అవగాహన: ఎస్సై యుగేందర్
వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం ఎస్సై యుగేందర్ గౌడ్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డుపై ఆటోలను ఎక్కడపడితే అక్కడ నిలపరాదన్నారు. తోటి వాహనదారులకు, ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. మండల ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. సరైన నెంబర్ ప్లేట్లు ధ్రువపత్రాలను వెంటబెట్టుకొని ప్రయాణించాలన్నారు.

தொடர்புடைய செய்தி