ముసాయిదా ఓటర్ల జాబితా పై అఖిలపక్ష సమావేశం

61பார்த்தது
ముసాయిదా ఓటర్ల జాబితా పై అఖిలపక్ష సమావేశం
బొమ్మలరామారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ముసాయిదా ఓటర్ల జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, ఎంపీఓ శ్రీమాలిని, అఖిలపక్ష నాయకులు బైసు రాజేష్, అన్నేమైన వెంకటేష్, రాకల శ్రీశైలం, పోలగోని వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி