ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్చించిన ఎమ్మెల్యే

63பார்த்தது
హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యాధిబారిన పడకుండా చూడటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 8అర్బన్ పిహెచ్ సిలలో మొత్తం 178 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி