రిజిస్ట్రేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్

79பார்த்தது
రిజిస్ట్రేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్
ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ కొరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారదా దేవి అధ్యక్షతన జిల్లా రిజిస్ట్రేషన్ కమిటీ సమావేశం జరిగింది, రిజిస్ట్రేషన్ కొరకు ప్రతిపాదనలు సమర్పించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కలెక్టర్ కమిటీ సభ్యులను సూచించారు. ఈ సందర్భంగా ఐదు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ కొరకు ప్రతిపాదనలు సమర్పించగా పరిశీలించారు.

தொடர்புடைய செய்தி