వేద పాటశాల విద్యార్థులకు ఇంగ్లీష్ బోధన

63பார்த்தது
వరంగల్ శ్రీభద్రకాళి దేవస్థానంలో వేద విద్యార్థులకు వేదంతో పాటు ఇంగ్లీష్ భాష బోధన చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ప్రాంతీయ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు అన్నారు. సోమవారం వరంగల్ రంగంపేటలోని ధార్మిక భవన్లో ఆంగ్లభాష బోధన తరగతిని ప్రారంభించారు. వేద విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி