ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్

73பார்த்தது
వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులు, నర్సంపేట, పరకాల కోర్టుల్లో ఈనెల 28న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బి. వి నిర్మలా గీతాంబ, బి. అపర్ణాదేవి పిలుపునిచ్చారు. కక్షిదారులు తమ విలువను బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని, రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగదా కేసులు, పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி