పర్యావరణ హితం కోసం మట్టి గణపతులనే పూజిద్దాం: మేయర్

61பார்த்தது
పర్యావరణ హితం కోసం మట్టి గణపతులనే పూజిద్దామని నగర మేయర్ గుండు సుధారాణి అభిప్రాయపడ్డారు. శుక్రవారం వరంగల్ బల్దియాలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల అందజేత కార్యక్రమానికి కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే తో కలిసి పాల్గొని అందజేశారు. తను మేయర్ గా ఎన్నికైన నాటి నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో బల్దియా వ్యాప్తంగా మట్టి వినాయక గణపతి విగ్రహాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி