కెఎంసిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

57பார்த்தது
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పీఎంఎస్ఎస్ వై ఆస్పత్రిలో 14 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసి డయాలసిస్ సెంటరును మంగళవారం మంత్రులు ప్రారంభించారు. అదనంగా 10 డయాలసిస్ పడకల యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాలలో రూ. 3. 45 కోట్ల వ్యయంతో నిర్మించే అంతర్గత రోడ్ల పనులను మంత్రులు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி