విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ

62பார்த்தது
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు గంగిశెట్టి దయాకర్ జ్ఞాపకార్థం వరంగల్ లోని క్రిస్టియన్ కాలనీలో గల హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు 25వేల రూపాయలు విలువ చేసే 250 స్టీల్ ప్లేట్లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఈ కృష్ణయ్య చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி