గణేష్ నవరాత్రులను ప్రారంభించిన సిపి

63பார்த்தது
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పోలీస్ సిబ్బంది గృహ సముదాయంలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్యఅతిధిగా పాల్గోని గణనాధునికి తొలిపూజ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అఖండ జ్యోతిని వెలిగించి గణేష్ నవరాత్రులను ప్రాంభించారు. అనంతరం పండితులు పోలీస్ కమిషనర్ కు తీర్ధ ప్రసాదాలను అందజేసారు.

தொடர்புடைய செய்தி