భద్రకాళి గోడపత్రికను ఆవిష్కరించిన సీఎం

57பார்த்தது
అక్టోబరు 3 నుండి 13 వరకు వరంగల్ శ్రీ భద్రకాళీ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా జరుపబడే నవరాత్ర ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆహ్వానించారు. నవరాత్ర ఉత్సవాల గోడపత్రికను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆలయ ఈఓ శేషుభారతి, ప్రధానార్చకులు శేషు, హరినాథ్, పూజారి గండికోట రామచంద్రనాథ్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி