మండపాలకు తరలుతున్న బొజ్జగణపయ్యలు

73பார்த்தது
వరంగల్ ట్రైసిటిలో వినయాక మండపాలకు బొజ్జగణపయ్యలు తరలుతున్నారు. శుక్రవారం సాయంత్రం బాజా బజంత్రులు, డీజే సౌండ్లతో గణేష్ విగ్రహాలు తరలాయి. ప్రతిగల్లి గల్లిలో డీజేల భక్తి గీతాలు మారుమోగుతున్నాయి. శనివారం వినాయక చవితి పండుగకు విఘ్నమహారాజులు సిద్ధం అవుతున్నారు. ఎన్నడూ లేని విదంగా ఈసారీ డీజేలతో స్వాగతిస్తున్న తీరుపై నగర వాసులు చర్చించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி