ఆల్ ఇండియా టోర్నమెంట్ కు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు

56பார்த்தது
ఆల్ ఇండియా టోర్నమెంట్ కు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
ఈ నెల 14 నుండి 19 వ తేదీ వరకు వెస్ట్ బెంగాల్ లోని కోల్కత్తాలో జరుగుతున్న ఆల్ ఇండియా సబ్ జూనియర్ అండర్ 13 బాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ కి వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం బాడ్మింటన్ ప్లేయర్ సామల శ్రీ చేతన్ శౌర్య ఈ టోర్నమెంట్ మెయిన్ డ్రా కి ఎంపికయ్యారు. కాగా ఈ క్రీడాకారుడు బాడ్మింటన్ కోచ్ మాడిశెట్టి శ్రీధర్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు.

தொடர்புடைய செய்தி