రంగశాయిపేట లో తీన్మార్ మల్లన్న

1085பார்த்தது
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా సోమవారం రంగసాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సరళిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పరిశీలించారు. బూతులోని అధికారులను ఎంత పర్సంటేజ్ పోలింగ్ అయిందని అడిగి తెలుసుకున్నారు. బూతుల వద్ద ఓటర్లు బార్లు తీరారు. త్వరగా వేసి పంపేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను మల్లన్న కోరారు.

தொடர்புடைய செய்தி