పైలెట్ ప్రాజెక్ట్ సర్వేను దేశాయిపేటలో ప్రారంభించిన మంత్రి

75பார்த்தது
ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యంగా డిజిటల్ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. గురువారం వరంగల్ దేశాయిపేటలో రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ గా చేపడుతున్న డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేను మంత్రి అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி