మట్కా కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి

83பார்த்தது
మట్కా కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి
వరంగల్ శాంతి నగర్ లో మట్కా నిర్వహిస్తున్న బండి రాజు నివాసంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ. 32 వేలు స్వాధీనం చేసుకున్నారు. చిరువ్యాపారులను మోసం చేసి బెట్టింగ్ నిర్వహకుడిని విచారణ నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రాజుపై కేసు నమోదు చేసారు. ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ సీఐ కె. శ్రీధర్ గురువారం రాత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி