మంత్రి సురేఖ ఆగ్రహం

70பார்த்தது
ఖిలవరంగల్ ఈద్గా కు మంత్రి కొండా సురేఖ వచ్చిన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ ఈద్గా లో మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేయాలేదనే స్ధానిక ప్రజల ఫిర్యాదు మేరకు సంబంధించిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సోమవారం వరంగల్ నగర కమిషనర్ ను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி