ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు

53பார்த்தது
వరంగల్ నగరంలో 107సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిలో గత కొద్ది సంత్సరాలక్రితం సీపీఐ ఆధ్వర్యంలో పెదప్రజలు గుడిసెలు వేసుకున్నారు. అయితే మిగతా 30 గుంటల ప్రభుత్వ భూమిలో కాలని వాసులకు ఉపయోగపడుతుందని అలాగే ఉంచామని, అయితే ఈ భూమిపై కొందరు కబ్జా రాయుళ్ళ కన్నుపడిందని, దొంగపత్రాలు సృష్టించి ఇక్కడి నిర్మాణాలు కూల్చివేసి గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నరని బుధవారం సీపీఐ శ్రేణులు ఆరోపించాయి.

தொடர்புடைய செய்தி