బైక్ దొంగల ముఠా అరెస్ట్

85பார்த்தது
వరంగల్ నగర పరిధిలో గత 3 నెలలుగా వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గురువారం తెలిపారు. ఇంతేజార్ గంజ్ పీఎస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ. జల్సాలకు అలవాటు పడిన రంగు ప్రశాంత్, ప్రేమ్ కుమార్, మరో మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారని వారి దగ్గర నుండి 8 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி