కార్పొరేటర్ పై మంత్రి సురేఖకు ఫిర్యాదు

79பார்த்தது
వరంగల్ లోని శ్రీగోవిందరాజుల దేవస్థానం అర్చకులు వరయోగుల మురళీకృష్ణ స్వామి, ప్రసాద్ స్వామిపై స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ దాడి చేయగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు గురువారం ఫిర్యాదు చేశారు. అర్చకులు కలిసి వినతిపత్రం అందజేశారు. లీగల్ నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తునట్లు తెలిపారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు

தொடர்புடைய செய்தி