ప్రభుత్వ పుస్తకాలను అమ్ముతున్న ప్రయివేట్ బుక్ స్టాల్

63பார்த்தது
వరంగల్ ధర్మారంలో ప్రభుత్వ పుస్తకాలను శుక్రవారం ఉమా బుక్ స్టాల్ యాజమాన్యం అమ్ముతున్నారు. ఇవి విజ్ఞాన్ మోడల్ పాఠశాలకు సరఫరా చేస్తున్నారు. పాఠశాలకు బుక్ స్టాల్ కు మధ్య ఒప్పందం ప్రకారమే ఈ అమ్మకాలు జరుగుచున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పుస్తకాలు అమ్మాలంటే విద్యార్థుల ఆధార్ కార్డ్ ఆధారంతో అమ్మాలి. కానీ ప్రభుత్వ మార్గదర్శకాలు లేకుండా ప్రభుత్వ పుస్తకాలను ఉమా బుక్ స్టాల్ వారు అమ్ముతున్నారు.

தொடர்புடைய செய்தி