రఘునాథపల్లి హైవే పై నిలిచిన ట్రాఫిక్

57பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆదివారం వరంగల్-హైదరాబాద్ హైవేపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. జనగామ-హుస్నాబాద్ మార్గంలో జనగామ మండలం వడ్ల కొండ రోడ్డు కల్వర్టు నిర్మిస్తున్న తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

தொடர்புடைய செய்தி