తల్లిని చంపిన తనయుడు

79பார்த்தது
స్టేషన్ ఘన్పూర్ మండలంలోని నమిలిగొండలో ఉండే సముద్రాల లక్ష్మీ కి ఇద్దరు కొడుకులున్నారు. చిన్న కుమారుడు సతీశ్ ఏపని చేయకుండా కాజీపేటలో ఖాళీగా తిరుగుతున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లక్ష్మీ ఇంట్లో నుంచి అరుపులు వినపడడంతో ఆమె పెద్ద కుమారుడు రాజు వెళ్లి పిలువగా తలుపు తీసిన సతీశ్ ఇనుప రాడ్తో కనిపించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా లక్ష్మీ మృతి చెంది కనిపించింది. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி