ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలి

53பார்த்தது
ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. హనుమకొండ జిల్లా వేలూరు మండల కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సుంకే రవిశంకర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఇంటింటికి తిరుగుతూ తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி